పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. శ్రీకాకుళంలో వామపక్షాలు-ముస్లింల నిరసన

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. శ్రీకాకుళంలో వామపక్షాలు-ముస్లింల నిరసన


శ్రీకాకుళం : మత విభజనతో కూడిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు.. గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీలో వామపక్ష నాయకులు, ముస్లిం లు కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.